నవంబర్ 14 నుండి పాఠశాలల్లో పఠనోత్సవ కార్యక్రమం (READING FESTIVAL)
గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవ కార్యక్రమాలను నిర్వహించమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది . కార్యక్రమాలకు సంబంధిచిన ఒక షెడ్యుల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
No comments:
Post a Comment