LATEST NEWS

**** click on any advertisement and earn a chance to get paytm cash or gift voucher *****visit again for more updates****

Search This Blog

deoasfad1

Saturday 12 November 2016

స్మార్ట్ స్కూల్స్ గా ప్రభుత్వ పాఠశాలలు- మారనున్న విద్యా వ్యవస్థ.

 మరికొద్ది రోజుల్లో తెలంగాణా లోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో  డిజిటల్ క్లాసెస్ ప్రారంభం కాబోతున్నాయి. విద్యా ముఖ చిత్రం మారబోతోంది. ప్రభుత్వ పాటశాలలు నూతన టెక్నాలజీ ని అందుకోబోతున్నాయి. తద్వారా స్మార్ట్ స్కూల్ గా మారబోతున్నాయి. స్మార్ట్ పాటశాల అనగా బోధన మరియు అభ్యసనను  ఒక క్రమ పద్దతిలో ఏర్పాటు చేయబడిన విద్యా కేంద్రము.
ప్రతి స్మార్ట్ స్కూల్ లో ఒక స్మార్ట్ తరగతి గది, స్మార్ట్  ఇన్ఫర్మేషన్,స్మార్ట్ మేనేజ్మెంట్ ని కలిగి వుంటుంది.


  LED టెలివిజన్,  LED ప్రొజెక్టర్, laptop, ప్రింటర్, మరియు స్కానర్, బయోమెట్రిక్ అటెండ్ న్స్, wifi జోన్  లాంటి సౌకర్యాలు స్మార్ట్ స్కూల్ లో ఉంటాయి, పేపర్ , పెన్సిల్, పుస్తకాల బరువు వంటి అనేక అంశాలలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులను అందిపుచుకున్దాము. నూతన విధానములో విధ్యాబోదనకు సంసిద్దులమవుదాము.



No comments:

Post a Comment

autadd

RECENT POSTS

Recent Posts Widget